Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 10336 Registered: 03-2004 Posted From: 32.212.213.128
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, October 17, 2017 - 9:32 pm: | |
45 years ki pension enti..Anduku kaadu mimmalni Jaffa lu anedi... అనంతపురం పర్యటనలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని పేదలకు అమలు పింఛన్ సొమ్మును రూ.వెయ్యి నుంచి రూ.2 వేలకు పెంచుతాం మేము అధికారంలోకి రాగానే చేనేతలకు రూ.2 వేలు సిల్క్ రాయితీ.. నేతన్నల రుణాలు మాఫీ.. రూ.లక్ష వరకు వడ్డీ లేని రుణం ఇస్తాం రాష్ట్రంలో పేదలకు 25 లక్షల పక్కా ఇళ్లు సాక్షిప్రతినిధి, అనంతపురం: ‘‘చేనేతలు, బడుగు, బలహీన వర్గాల వారు పనులకు వెళ్తేనే కడుపు నిండుతుంది.. ఆరోగ్యం బాగోలేక ఇంటిపట్టున ఉంటే బతకలేని పరిస్థితి.. కాయ కష్టం చేయడంతో 40–50 ఏళ్ల మధ్యే కీళ్ల నొప్పులు మొదలవుతాయి.. ఒక్క ఏడాది ఓపిక పడితే వచ్చేది మన ప్రభుత్వమే.. ఆ తర్వాత 45 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల(బడుగు, బలహీన వర్గాలు)లోని పేదలకు పింఛన్లు ఇస్తాం.. అదీ రూ.వెయ్యి కాకుండా రూ.2 వేలు ఇస్తాం’’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. తమ డిమాండ్ల సాధన కోసం అనంతపురం జిల్లా ధర్మవరం తహసీల్దార్ కార్యాలయం సమీపం లో రిలే దీక్షలు చేస్తున్న చేనేత కార్మికులను మంగళవారం జగన్ పరామర్శించి, దీక్షకు సంఘీభావం ప్రకటించారు. Source: SAkShit |