Andhrajamesbond
Kurra Bewarse Username: Andhrajamesbond
Post Number: 2269 Registered: 03-2004 Posted From: 68.93.142.53
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, September 26, 2017 - 2:00 pm: | |
జాతీయ స్థాయిలో చూస్తే కంపెనీల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో 48 శాతం మంది ఆర్యవైశ్యులు ఉన్నారన్నారు. 42 శాతం మంది బ్రహ్మణులు ఉన్నారని ఐలయ్య చెప్పారు. కొన్ని సాప్ట్వేర్ కంపెనీల్లో బ్రాహ్మణులు చేరి ఇతర కులాల వారిని రాకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. రెడ్లు, కమ్మలు, వెలమల ఆధిపత్యం పెద్దగా లేదన్నారు. రెడ్డి, వెలమ, కమ్మ కులాల వారికి కూడా మొన్నటి వరకు సరైన ఇంగ్లీష్ భాష అందకుండా కొన్ని వర్గాలు అడ్డుపడ్డాయన్నారు. |