Andhrajamesbond
Kurra Bewarse Username: Andhrajamesbond
Post Number: 1153 Registered: 03-2004 Posted From: 68.93.142.53
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, June 20, 2017 - 3:39 pm: | |
బ్రాహ్మణ పెద్దల మాట - స్వాతంత్రం వచ్చాక మా బ్రాహ్మణులుని ఆదుకున్నది ఒక్క YSR మాత్రమే . టీడీపీ అధికారంలోకి వస్తూనే మా పొట్టమీద కొట్టింది . మామీద కోపంతోనే ఎన్టీఆర్ కరణాలని రద్దు చేసి , దేవాదాయ చట్టం తీసుకొచ్చి అన్నీ దేవాలయాలని మానుండి బలవంతంగా లాక్కొని ప్రభుత్వంలో కలిపేసుకొన్నారు . అప్పటి నుండే బ్రాహ్మణ కుటుంబాలు రోడ్డున పడ్డాయి . ఆతరువాత వైస్సార్ ముఖ్యమంత్రి అయ్యాకే మాకు మంచి రోజులు వచ్చాయి . ధూప దీప నైవేద్యం పేరుతొ మాకు జీతాలు ఇచ్చాడు . మా పిల్లలకి ఫీజు రీయంబర్సు చేసి చదువు చెప్పించాడు, మా కుటుంభాలకి కూడా ఆరోగ్యశ్రీ వర్తింపచేసాడు . ఎన్నో దేవాలయాలను జీర్ణోద్దరచేసి పాడుబడిన దేవాలయాలని వెలుగులోనికి తెచ్చాడు . మా అందరి కోరిక మేరకు తిరుమల భక్తి ఛానెల్ , తిరుమలలో వేద పాఠశాల పెట్టాడు . మా బ్రాహ్మణులని ఎవరైనా ఆదుకొన్నారంటే అది ఒక్క వైస్సార్ మాత్రమే , ఈవిషయం నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నాను . కొంతమంది చంద్రబాబు ఇచ్చిన హామీలు నమ్మి మోసపోయారు . విజయవాడలో 200 దేవాలయాలని ధ్వంసం చేసినప్పుడైనా మావాళ్లు కళ్ళు తెరవలేదు . ఔరంగజేబు తరువాత ఇంత పెద్ద ఎత్తున హిందూ దేవాలయాలని ధ్వంసం చేసింది ఒక్క చంద్రబాబే . -- సౌందరరాజన్ , ప్రధాన అర్చకులు ( చిలుకూరి బాలాజీ ఆలయం ) LikeShow more reactions · Reply · 1 · |