Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 26893 Registered: 08-2008 Posted From: 116.88.82.203
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, May 17, 2016 - 11:58 am: | |
picture is worth 10000 words http://cdn3.andhrajyothy.com/AJNewsImages//2016//May//20160517//Hyderabad//63599 1067568105612.jpg న్యూ ఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు కరువు, వ్యవసాయ సమస్యలన్నింటిని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలన్నీ విన్న మోదీ త్వరలో పరిష్కరిస్తామని చెప్పారని చంద్రబాబు మీడియాకు వివరించారు. విభజన వల్ల ఏపీకి ఇప్పటికీ కష్టాలున్నాయి. ఇప్పటికే రెండేళ్లయింది..ఈ సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబు..మోదీకి వివరించారు. నష్టపోయినవాటన్నింటిని పేపర్ రూపంలో తెలియజేశాము. ఇందుకు మోదీ సానుకూలంగా స్పందించారు.ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలని బీజేపీనే కోరింది. విభజనను మాపై బలవంతంగా రుద్దారు..మాకు అన్యాయం జరిగింది తప్పకుండా న్యాయం చేయాలని కేంద్రానికి చంద్రబాబు వివరించారు. ప్రత్యేక హోదా మీరు ఇస్తే తప్ప ఈ రాష్ట్రం పూర్తిగా కోలుకోలేదని స్పష్టంగా మోదీకి వివరించినట్లు బాబు తెలిపారు. ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు మీరంతా ఏం చెప్పారో ఆమాటలను నిలబెట్టుకోవాలని చంద్రబాబు కోరారు. మోదీ భేటీ అనంతరం.. ఆర్థిక మంత్రి జైట్లీతో కూడా ఏపీలో ఆదాయం ఎంత వస్తోంది..ఇతర రాష్ట్రాల్లో ఆదాయం ఎంత వస్తోందో వివరించామని చంద్రబాబు మీడియాకు వివరించారు. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|