Post Number: 1436 Registered: 10-2005 Posted From: 75.73.208.143
Rating: N/A Votes: 0
Posted on Tuesday, June 16, 2015 - 3:50 pm:
ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీ మరో నేతకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో టీటీడీనీ రుత వేం నరేందర్ రెడ్డి ప్రమేయమున్నట్లు ప్రాథమికంగా గుర్తించిన ఏసీబీ అధికారులు మంగళవారం ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు అందజేశారు.