Phani
Kurra Bewarse Username: Phani
Post Number: 3346 Registered: 11-2013
Rating: N/A Votes: 0 | Posted on Friday, October 01, 2021 - 11:05 am: | |
Chakirevu in FB నాయుడి సహనం - ఢిల్లీలో అసహనం దావోస్ నుండి ఐక్యరాజ్య సమితి వరకు టాటా నుండి దక్షిణ కొరియా కియా వరకు ఇండియాలో హెసిఎల్ నాడార్ నుండి మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వరకు జపాన్ నుండి సింగపూర్ దేశాల వరకు బాంబే స్టాక్ మార్కెట్ నుండి వరల్ద్ బ్యాంక్ వరకు నాయుడంటే ఓ నమ్మకం విభజన పాపాయి ఆంధ్రా చేత జాతీయ స్థాయి ర్యాంకులతో దేశ అభివృద్ధి వేగం కంటే ఎక్కువగా సాధించిన ఆంధ్రా ఒక రోల్ మోడల్ ఇరుగు, పొరుగు & ఢిల్లీ కలిసి వ్యవస్థలతో ఓడించి ఇంట్లో కూచోబెట్టారు తరువాత... ఆంధ్రాలో అరాచకం మీద మాత్రం నోరు తెరిచాడు అండగా వుంటున్నాడు ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో చైనా తరువాత ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అంటే మన దేశం గుర్తుకు వస్తుంది రోల్ మోడల్ ఆంధ్రా గురించి ఆలోచిస్తారు? ఒక రోల్ మోడల్ ఆంధ్రాను నిలువరించారు నాయుడి మీద కక్ష గట్టి మన పెట్టుబడులకు నమ్మకం ఎలా అనే ఆలోచన? దావోస్ నుండి ఐక్యరాజ్య సమితి వరకు టాటా నుండి దక్షిణ కొరియా కియా వరకు ఇండియాలో హెసిఎల్ నాడార్ నుండి మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వరకు జపాన్ నుండి సింగపూర్ దేశాల వరకు బాంబే స్టాక్ మార్కెట్ నుండి వరల్ద్ బ్యాంక్ వరకు సందేహంతో వేసే ప్రశ్నలకు దేశం సమాధానం చెప్పుకోవాలి ప్రజా స్వామ్యం తప్పుదోవపట్టిందా? వ్యవస్థలు పగబట్టాయా? లక్షల కోట్ల నాయుడి మీద నమ్మకమే వమ్మైతే, మా గతి ఏమిటీ అంటే...? ఢిల్లీకి అండగా వుండే ట్రంప్, ఇజ్రాయెల్ & చైనా లలో రక రకాలుగా పరిస్థితులు మారాయి నాయుడి అవసరం ఢిల్లీకి గుర్తుకు వచ్చింది మాటలు కలపడానికి ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు. నాయుడు మొండిగా మారాడు. తన వాళ్లను చంపినా.. స్థానిక ఎన్నికల్లో పాల్గొనలేకుండా చేసినా.. నాయకుల ఆర్థిక మూలాల మీద పడ్డా.. అక్రమ కేసులు పెట్టినా.. వైజాగ్ వెళితే అడ్డుకొన్నా.. అమరావతిలో చెప్పులు విసిరినా.. రాష్ట్రపతి & కేంద్ర వ్యవస్థల వద్దకు నాయుడు స్వయంగా వెళ్లి ఫిర్యాదు చెయ్యలేదు. లొంగ లేదు.. మరింత మొండిగా ఓర్పుతో వున్నాడు ఇంటి మీద దాడికి వచ్చినా.. జాతీయ స్థాయి మీడియాలో మాట్లాడడానికి ఢిల్లీలో అడుగుపెట్టలేదు. ఢిల్లీలో పంచాయనతో ఢిల్లీ ప్రయత్నించినా.. ఆత్మాభిమానంతో మాటలు కలపలేదు. అవసరం వారిది. నిన్నటి అవమానం మరచిపోలేని ఆత్మాభిమానం, ఈయనది. ఖాలీగా లేకుండా వుంటే.. ఆంధ్రా అభివృద్ధికి తీరికి లేకుండా వుండే వారు. ఖాలీగా వుంటే బయటకు కనిపించని రాజకీయం & అంతర్జాతీయ స్థాయి నమ్మకాలు అన్నింటి మీదా ఆయనకు తీరిక అవుతాది. ఆయనకు తీరిక అయితే అవమానించిన వారిలో ఆలోచన, వారిని తిన్నగా వుండనీయదు. చిల్లర రాజకీయానికి సమాధానం చెప్పడానికి కొడుకు అందివచ్చాడు. ఆయన స్థాయికి తగ్గ నిశ్శబ్ద ఆలోచనలు, ఆలోచించేవారిని ఆలోచింపజేస్తున్నాయి. దేశంలో వ్యవస్థలు వాటికంత అవే మెరుగుపడకపోతే, దేశీయంగా & అంతర్జాతీయంగా సామ, దాన & దండోపాయాలు మొదలవుతాది. "రోజూ అమావాస్య రాదు.. ఆ అన్నం దొరకదు" నాయుడోళ్ల చిత్తూరులో, ఓ సామెత అంట. |