Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 11312 Registered: 03-2004 Posted From: 32.212.213.187
Rating: N/A Votes: 0 | Posted on Friday, March 29, 2019 - 10:12 pm: | |
దిల్లీ: చంద్రబాబు, జగన్ మా సిబ్బందిపై దాడి చేసి బీ ఫారాలు ఎత్తుకుపోయి వాటిపై అభ్యర్థులను నిలిపారు. మా బి ఫారాలు దొంగలించి తెలుగుదేశం 38 మంది, వైకాపా 11 మంది అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిపింది. భద్రత కల్పించాలని ఈసీ ని ఎన్నిసార్లు కోరినా ఇవ్వలేదు అందువల్లే మాపై ఈ దాడి జరిగింది. ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేస్తున్న వారిలో చాలా మంది మా అభ్యర్థులు కాదు. ఈసీ నిర్లక్ష్యం వల్లే ఈ నష్టం జరిగింది కాబట్టి ఎన్నికలు వాయిదా వేయాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ తో కూడిన మొత్తం కమిషన్ ను కోరాను. ఎన్నికలు వాయిదా వేయకుంటే కోటి మంది యువకులు ఎన్నికలను బహిష్కరిస్తారని కూడా ఈసీకి చెప్పాము --కేఏ పాల్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు |