Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 6579 Registered: 03-2004 Posted From: 68.43.29.153
Rating: N/A Votes: 0 | Posted on Monday, February 24, 2014 - 10:02 pm: | |
http://www.andhrajyothy.com/node/69379 ఇందులో రాజిరెడ్డి ప్యానల్కు 14,499 ఓట్లు రాగా, మల్లయ్య ప్యానల్కు 9,917ఓట్లు పోలయ్యాయి. 116ఓట్లు చెల్లనివి ఉన్నాయి. రాజిరెడ్డి ప్యానల్ 4,582ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన సింగరేణి కార్మికులు టీఆర్ఎస్ మద్దతుతో మల్లయ్యకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని భావించారు. టీఆర్ఎస్ఎల్పీ నేత ఈటెల రాజేందర్, ఉపనేత హరీశ్రావు, ఎంపీ వివేక్, ఎమ్మెల్యే నల్లాల ఓదెలు మల్లయ్య పక్షాన ప్రకటనలు చేసి ప్రచారం చేశారు. కానీ కార్మికులు టీఆర్ఎస్ ప్రకటనను పరిగణలోకి తీసుకోలేదు, మల్లయ్య పరాభవానికి గురయ్యారు. పార్లమెంట్ ఉభయసభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది సంబరాలు చేసుకుంటున్న తరుణంలో సింగరేణి నల్లనేలలో గులాబీ జెండా తొలి ఓటమిని చవి చూసింది. - |