Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Maveric
Kurra Bewarse
Username: Maveric

Post Number: 1998
Registered: 01-2012
Posted From: 103.10.248.182

Rating: N/A
Votes: 0

Posted on Wednesday, July 31, 2013 - 4:58 am:   

తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు లేకుండా చర్యలు చేపట్టాలని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు కోరారు.హైదరాబాద్ వంటి నగరాన్ని నిర్మించడానికి మూడు,నాలుగు లక్షల కోట్లు ఖర్చు అవుతుందని, మరి ఆంద్ర ప్రదేశ్ లో ఇలాంటి రాజధాని నగరం నిర్మించాలని ఆయన అన్నారు. ఇలాంటి నగరాన్ని అభివృద్ది చేయగలమా అన్న ఆవేదన ఉందని అన్నారు.వారి ఉపాధి అవకాశాల మీద ఆందోళన ఉందని, నీటి విషయాలపై అనుమానాలు ఉన్నాయని అవన్ని నివృత్తి చేయాలని ఆయన అన్నారు.ఏదో ఒక మాట చెప్పి,వదలిపెడితే కుదరదని, ఆరు నెలలు ఉండి వీరు పోతారని, ఆ తర్వాత సంగతి ఏమిటన్నది ఇబ్బంది లేకుండా చట్టంలోనే పెట్టాలని అన్నారు.కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా నిర్మాణం జరగాలని అన్నారు. విద్వేషాలు ఉండకుండా రెండు రాష్ట్రాలలో అబివృద్ది జరగాలని అన్నారు.పోలవరం ప్రాజెక్టు కు జాతీయ హోదా ఇవ్వడం సరైనదేనని, అలాగే ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వాలని అన్నారు.హైదరాబాద్ రెండో రాజధాని చేయాలని గతంలో అంబెద్కర్ చెప్పారని అన్నారు.ప్రజల మనోభావాలకు అనుగుణంగా తెలంగాణ లేఖ ఇచ్చామని అన్నారు.విడిపోయినా తెలుగు జాతి సమైక్యంగా ఉండాలని అన్నారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration