Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 83820 Registered: 03-2004 Posted From: 130.138.227.54
Rating: N/A Votes: 0 | Posted on Friday, April 26, 2013 - 7:18 am: | |
హైదరాబాద్: వరంగల్ జిల్లాలోని పలువురు వైఎస్ఆర్ సీపీ నేతలపై పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ కార్యాలయానికి తాళం వేసి వ్యతిరేక చర్యలకు పాల్పడిన నేతలకు నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నోటీసులు అందుకున్న వారిలో జిల్లా మహిళా విభాగం కన్వీనర్ నూనావత్ రాధ, మైనారిటీ సెల్ జిల్లా కన్వీనర్ మసూద్, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ చిలువేరు శ్రీనివాస్, ట్రేడ్ యూనియన్ కన్వీనర్ టక్కలపల్లి మోహన్ రావు ఉన్నారు. |