Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Esperanza
Mudiripoyina Bewarse
Username: Esperanza

Post Number: 22127
Registered: 08-2004
Posted From: 130.233.204.18

Rating: N/A
Votes: 0

Posted on Wednesday, March 13, 2013 - 6:12 am:   

టీడీపీకి మెజారిటీ వస్తుందా?


న్యూఢిల్లీ, మార్చి 12 : పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో మంగళవారం రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర చర్చ జరిగింది. కేవీపీ, ఉండవల్లి, సాయిప్రతాప్, రాష్ట్ర మంత్రి వట్టి వసంతకుమార్‌తోపాటు పలువు ఎంపీలు రాష్ట్రంలోని పరిణామాలపై చర్చించారు. వైసీపీ నేతలు జూపూడి ప్రభాకర్‌రావు, మారెప్ప వచ్చి ఢిల్లీ రాజకీయ పరిస్థితిపై కాంగ్రెస్ ఎంపిీలతో మంతనాలు సాగించారు. అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు జరిగితే టీడీపీ 138 సీట్లు, కాంగ్రెస్ 38 సీట్లు, వైసీపీ 72 సీట్లు గెలుచుకుంటాయని ఒక సంస్థ సర్వే జరిపినట్లు వచ్చిన ఎస్ఎమ్మెస్‌లపై ఎంపీల మధ్య చర్చ మొదలైంది.

జగన్ గ్రాఫ్ తగ్గిందని ఒక ఎంపిీ అంగీకరిస్తే, టీడీపీ జోరు పెరుగుతోందని, దానికి పశ్చిమగోదావరి పాదయాత్రే సాక్ష్యమని మరో ఎంపీ వ్యాఖ్యానించారు. ' ఈ సర్వే కనుక నిజమైతే నేను గుండుగీయించుకుంటాను'' అని ఓ ఎంపిీ సవాలు చేశారు. ఇక అవిశ్వాస తీర్మానంపై టీడీపీ కిరణ్‌కు సహకరిస్తే అది ఆత్మహత్యాసదృశమవుతుందని ఒక కాంగ్రెస్ ఎంపిీ వ్యాఖ్యానించారు. విజయలక్ష్మి ఇంటర్వ్యూ.. వైసీపీలోని లుకలుకలకు అద్దం పడుతున్నదని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. మాటిమాటికీ మద్దతు, విలీనం గురించి మాట్లాడడం ద్వారా ఆ పార్టీ నేతలు తమ బలహీనతను వ్యక్తం చేస్తున్నారని ఆయన చెప్పారు.
space for lease

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration