Musicfan
Celebrity Bewarse Username: Musicfan
Post Number: 44873 Registered: 05-2004 Posted From: 134.244.2.186
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, October 08, 2013 - 9:11 pm: | |
దీక్ష చేపడితే ప్రజల్లో గుర్తింపు వస్తుందని భావించగా, ఎదురు తన్నిందని జగన్ భావిస్తున్నట్టు చెబుతున్నారు. నాలుగు రోజులుగా ఆమరణదీక్ష చేస్తోన్న జగన్ను పరామర్శించేందుకు తొలి రెండు రోజులు రాయలసీమ ప్రాంతం నుంచి కొంతమంది రాగా, ఆ తర్వాత నుంచి హైదరాబాద్ చుట్టూ పక్కల నుంచి జనాన్ని తరలించారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీని జగన్ ప్రశంసించడం పట్ల కూడా చర్చ జరిగింది. పార్టీలోని మైనారిటీ నాయకులు ఈ విషయమై జగన్ను ప్రశ్నించినట్టు తెలిసింది. "మన పార్టీకి మైనారిటీ ఓటు బ్యాంక్. మోదీ గురించి మాట్లాడి చిక్కులు తెచ్చుకోవడం ఎందుకు? మోదీ మంచి పరిపాలనాదక్షుడని పొగడడం వల్ల ఆ వర్గాలు దూరమయ్యే అవకాశం ఉంది'' అని జగన్ దృష్టికి తెచ్చారు. దీనిపై జగన్ కూడా నాలుక కరుచుకున్నట్టు సమాచారం. Ramayya Vastavayya
|